సూపర్ స్టార్ మహేష్ 25 వ సినిమా మహర్షి రిలీజ్ విషయం లో నెలకొని ఉన్న సందేహాలకు నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. వంశీ పైడి పల్లి డైరెక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మహర్షి ఏప్రిల్ 25 న విడుదలవుతుంది అని దిల్ రాజు ప్రకటించాడు. కృష్ణుడు-కుచేలుడి మధ్య ఉన్న స్నేహం ఇతివృత్తంగా సినిమా కథ సాగుతుంది అని మొదటి నుండి వినిపిస్తున్న టాక్. వంశీ పైడి పల్లి చెక్కుతున్న మహర్షి ప్రిన్స్ మహేష్ కెరీర్ లో మరో మైలు రాయిగా నిలవటం కాయంగా కనిపిస్తుంది.




0 comments:
Post a Comment