మెగాస్టార్ చిరంజీవి ,నయనతార,హీరో హీరోయిన్ లు గా నటించగా,అమితాబ్ బచ్చన్,జగపతిబాబు, సుదీప్,విజయ్ సేతుపతి లు ప్రధాన పాత్ర దారులుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం "సైరా". గత కొన్ని నెలలు గా శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విడుదల అక్టోబర్ 2 ,అనగా ఈ గాంధీ జయంతి సందర్బంగా విడుదల కానున్న సంగతి తెల్సిందే.అయితే ఈ నెల 18 న హైదరాబాద్ లోని LB స్టేడియం లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి.ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా,తెలంగాణ పట్టణాభివృద్ధి మంత్రి శ్రీ K. తారకరామారావు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,SS. రాజమౌళి తో పాటు,VV వినాయక్,కొరటాల శివ గార్లు విచ్చేస్తున్నారని చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ ,SS రాజమౌళి లను ఒకే వేదిక పై చూడడం ప్రేక్షకులకు నిజంగా కన్నుల పండగే..ఇక.
-
This is Slide 1 Title
This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...
-
This is Slide 2 Title
This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...
-
This is Slide 3 Title
This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...
Thursday, September 12, 2019
"సైరా" ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18 న: ముఖ్య అతిథులు ఎవరో తెలుసా??
By . at September 12, 2019
No comments
మెగాస్టార్ చిరంజీవి ,నయనతార,హీరో హీరోయిన్ లు గా నటించగా,అమితాబ్ బచ్చన్,జగపతిబాబు, సుదీప్,విజయ్ సేతుపతి లు ప్రధాన పాత్ర దారులుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం "సైరా". గత కొన్ని నెలలు గా శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విడుదల అక్టోబర్ 2 ,అనగా ఈ గాంధీ జయంతి సందర్బంగా విడుదల కానున్న సంగతి తెల్సిందే.అయితే ఈ నెల 18 న హైదరాబాద్ లోని LB స్టేడియం లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి.ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా,తెలంగాణ పట్టణాభివృద్ధి మంత్రి శ్రీ K. తారకరామారావు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,SS. రాజమౌళి తో పాటు,VV వినాయక్,కొరటాల శివ గార్లు విచ్చేస్తున్నారని చిత్ర నిర్మాణ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ ,SS రాజమౌళి లను ఒకే వేదిక పై చూడడం ప్రేక్షకులకు నిజంగా కన్నుల పండగే..ఇక.



