అంతర్జాతీయ క్రికెట్ కి ధోని గుడ్ బై చెప్పారు ఇంతకుముందు ధోనీ రిటైర్మెంట్ పై అనేక రూమర్స్ వచ్చాయ్ కానీ ధోనిి తాజాగా తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇన్ని రోజులు తాను భారత క్రికెట్ టీం కు అందించిన సేవలు ఇక ముగిసాయి తనను అభిమానించే అభిమానులుు అందరికీ ఆయన ధన్యవాదాలుు తెలిపారు ధోని తాజాగా ఈ ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ ఆడతారనిి అందరూ భావించారు కానీ కరోనా నేపథ్యంలో అది వాయిదా పడడంతో ధోని తన రిటైర్మెంట్ కై నిర్ణయంం తీసుకున్నారు ధోనీ రిటైర్మెంట్ పై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
-
This is Slide 1 Title
This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...
-
This is Slide 2 Title
This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...
-
This is Slide 3 Title
This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...
Saturday, August 15, 2020
Friday, August 14, 2020
ప్రభాస్ పారితోషికం రికార్డ్!
By . at August 14, 2020
No comments
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో కొత్త రికార్డు సృష్టించాడు అయితే ఇప్పుడు ఇది కలెక్షన్స్ విషయంలో కాదు రెమ్యునేషన్ విషయంలో బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు అన్ని భాషల్లోకి అనువదించబడుతున్నాయి అక్కడ కూడా హిట్ టాక్ సంపాదించుకుంటున్నయి అతను బాహుబలి తర్వాత తీసిన సాహో చిత్రం అనుకున్నంత పెద్ద హిట్ కాకపోయినా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న 21 వ చిత్రం 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు దీనికిగాను ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాట్లు తెలుస్తుంది సినిమాకు ఇచ్చేది 70 కోట్లు కాగా డబ్బింగ్ రైట్స్ కోసం మరో 30 కోట్లు ఇవ్వనున్నట్లు టాలీవుడ్ సమాచారం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంది సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే దర్బార్ సినిమాకు గాను ఆయన 70 కోట్ల పారితోషికం అందుకున్నారు ఇప్పుడు ప్రభాస్ ఆయనని మించిపోయారు


