Friday, August 14, 2020

ప్రభాస్ పారితోషికం రికార్డ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో కొత్త రికార్డు సృష్టించాడు అయితే ఇప్పుడు ఇది కలెక్షన్స్ విషయంలో కాదు  రెమ్యునేషన్ విషయంలో బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు అన్ని భాషల్లోకి అనువదించబడుతున్నాయి అక్కడ కూడా హిట్ టాక్ సంపాదించుకుంటున్నయి అతను బాహుబలి తర్వాత తీసిన సాహో చిత్రం అనుకున్నంత పెద్ద హిట్ కాకపోయినా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న 21 వ చిత్రం 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు దీనికిగాను ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాట్లు తెలుస్తుంది సినిమాకు ఇచ్చేది 70 కోట్లు కాగా డబ్బింగ్ రైట్స్ కోసం మరో 30 కోట్లు ఇవ్వనున్నట్లు టాలీవుడ్ సమాచారం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంది సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే దర్బార్ సినిమాకు గాను ఆయన 70 కోట్ల పారితోషికం అందుకున్నారు ఇప్పుడు ప్రభాస్ ఆయనని మించిపోయారు

0 comments:

Post a Comment