Friday, January 17, 2020

వారం లోనే 100 కోట్ల షేర్ (దాదాపు 160 కోట్ల గ్రాస్) సాధించిన "సరి లేవు నీకెవ్వరు" బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న కలెక్షన్లు



సూపర్ స్టార్ మహేష్ బాబు ,రష్మిక మండన లు జంటగా ,అనిల్ రావి పూడి దర్శకత్వం లో ఈ సంక్రాంతి కి వచ్చిన  ' ' సరి లేరు నీకెవ్వరు ' సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తుంది.కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్ ని (దాదాపు 160 కోట్ల గ్రాస్ ) సాధించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.ఇది సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో నే అత్యధిక వేగవంతమైన కలెక్షన్ లు మరియు బాహుబలి 2 తర్వాత అంత వేగంగా 100 కోట్ల షేర్ ను సాధంచిన మూవీ ఇదే.దీనితో చిత్ర బృందం ఫుల్ జోష్ లో ఉండి.అందుకే ఈ రోజు వరంగల్ లో విజయ యాత్ర ను plan చేశారు.

0 comments:

Post a Comment