దేశం లోని సినీ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న SS. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ RRR .ఇందులో ఇద్దరు సూపర్ స్టార్స్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కథనాయకులు గా నటిస్తున్న విషయం తెల్సిందే.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా జులై 30, 2020 రోజున విడుదల కావాల్సి ఉంది.అయితే షూటింగ్ లో
డిలే మరియు సీ జీ వర్క్ లో డిలే వల్ల ఈ సినిమా మరో 3 నెలలు పోస్ట్ ఫోన్ అయ్యింది.ఈ సినిమా అక్టోబర్ 2020 నెల లో విడుదల కానుంది.
ఈ చిత్రంలో చరణ్ కి జోడీ గా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ చేస్తుండగా,ఎన్టీఆర్ కి జోడీ హాలీ వుడ్ నటి ఒలీవియా నటిస్తుంది.




0 comments:
Post a Comment